ఏడో నెంబరు జాతీయ రహదారి వెడల్పుసేత నేడే ప్రారంభం
2006 అక్టోబరు 26 : హైదరాబాదు నుంచి నాగపూరు (మహారాష్ట్ర)కి బెంగుళూరికి దారితీసే ఏడో నెంబరు జాతీయ రహదారిని నాలుగు వరసల మార్గంగా మార్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్టుకి ఈరోజు భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డితో పాటు ఓడల రవాణా రోడ్డురవాణా మరియు రహదారిశాఖల యూనియన్మంత్రి శ్రీ టి.ఆర్.బాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ యూనియన్ మంత్రి శ్రీ S.జైపాల్రెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం కొత్తకోట పట్టణం శివార్లలో జరిగింది.

0 Comments:
Post a Comment
<< Home